చండీగఢ్: పంజాబ్లోని పాటియాలాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడ్ని మొహాలీలో అరెస్ట్ చేసినట్లు పాటియాలా ఐజీ ముఖ్వ�
దేశ వాణిజ్య రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఎనిమిది నెలల గర్భవతి(20)ని హత్య చేసిన వ్యక్తి(22)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇండోర్లోని కనదియా ప్రాంతం నుంచి 20 ఏండ్ల యువతిని అపహరించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొని కారులో తిరిగివస్తున్న యువతిని రెండు రోజుల కిందట నిందితులు క�
మహిళను వేధింపులకు గురిచేసిన సిలిగురి బాయ్స్ హైస్కూల్ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం జరగ్గా నిందితుడిని ప్రబీర్ బర్మన్గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రబీర్�
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చిక్కుల్లో పడ్డారు. శ్రీరామనవమి రోజున ఖార్గోన్ పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆయన ఫేక్ ఫొటో షేర్ చేశారన్న ఆరోపణలపై ఇప్పటిక�
చత్తీస్ఘఢ్లోని జంజ్గిర్-చంపా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్తో గాయపరచడంతో బాధితురాలు మరణించింది.
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కలిగిఉందనే అనుమానంతో భార్యతో పాటు అత్తపై పదునైన ఆయుధంతో దాడి చేసిన వ్యక్తి ఉదంతం మహారాష్ట్రలోని పుణే చించ్వాద్ ప్రాంతంలో వెలుగుచూసింది.
గ్రామీణ ప్రాంతాలు, జాతరలు టార్గెట్గా చేసుకొని రాత్రివేళల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో గొలుసులను లాక్కెళ్తున్న దొంగల మూఠాను పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు. జడ్చర్ల పోలీసుస్టేషన్