అత్తింట్లో వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతి (25)ని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన ఏఎస్ఐని అరెస్ట్ చేసిన ఘటన రాజస్ధాన్లోని జలవర్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది.
గురుగ్రామ్లోని డీఎల్ఎఫ ఫేజ్ త్రీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మహిళ (24)పై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి కత్తిపోట్లకు గురిచేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. కోయంబత్తూర్లోని పెరుమనల్లూర్ ప్రాంతంలో ముగ్గురు బాలికలపై 52 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఇద్దరు బాలికల వయసు ఐదు, ఏడేండ్లు కాగా మ�
పరేషన్ ‘డానీ’ ఆద్యంతం సినీ ఫక్కీలో కొనసాగింది. నగర శివారు రాజేంద్రనగర్లోని సన్సిటీలో నైజీరియా దేశానికి చెందిన ఓ యువకుడు కొకైన్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ ట�
చండీగఢ్: పంజాబ్లోని పాటియాలాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడ్ని మొహాలీలో అరెస్ట్ చేసినట్లు పాటియాలా ఐజీ ముఖ్వ�
దేశ వాణిజ్య రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఎనిమిది నెలల గర్భవతి(20)ని హత్య చేసిన వ్యక్తి(22)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇండోర్లోని కనదియా ప్రాంతం నుంచి 20 ఏండ్ల యువతిని అపహరించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొని కారులో తిరిగివస్తున్న యువతిని రెండు రోజుల కిందట నిందితులు క�
మహిళను వేధింపులకు గురిచేసిన సిలిగురి బాయ్స్ హైస్కూల్ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం జరగ్గా నిందితుడిని ప్రబీర్ బర్మన్గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రబీర్�
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చిక్కుల్లో పడ్డారు. శ్రీరామనవమి రోజున ఖార్గోన్ పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆయన ఫేక్ ఫొటో షేర్ చేశారన్న ఆరోపణలపై ఇప్పటిక�