లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో నర్సంపేటకు చెందిన ఎర్రమట్టి క్వారీ, రైస్ మిల్లు వ్యాపారి రవీందర్తోపాటు అతడి కుమారుడు, మరో ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రవీందర్కు ములుగ
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ-ఎం) కాలేజ్ క్యాంటిన్లో పనిచేసే కార్మికుడిని క్యాంపస్లో సెకండియర్ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ : ఔటర్ రింగ్రోడ్డు భల్స్వా ల్యాండ్ఫిల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ అనంతరం షార్ప్షూటర్ గోగి గ్యాంగ్ సభ్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని భగవాన్ సింగ్ అలియాస్ ముఖేష్ (32)గా
అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఎ.బాబు(40) తన కొడు
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఐదుగురు సభ్యులను పంజాబ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్ నుంచి పీజీ వరకు 13 రాష్ర్టాల్లోని 18 యూనివర్సిటీలు, 10 ఇంటర్ బోర్డ�
చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిపై ఆయుధాలతో దాడి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా నుంచి పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలో నేరాలకు పాల్పడటంతో పాటు అక్కడి పోలీసులపై దాడి చే
అత్యాచారం, చీటింగ్ ఆరోపణలపై యూపీ మాజీ ఎమ్మెల్యే, జైలు శిక్ష అనుభవిస్తున్న విజయ్ మిశ్రా కుమారుడు విష్ణు మిశ్రాను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మహారాష్ట్రలోని పుణేలో అరెస్ట్ చేశారు.