ఏజెన్సీ పిల్లల్లో పోషకాహార లోపాన్ని పారద్రోలుతామని గొప్పలు చెప్పుకుంటూ కేంద్రం నీతిఆయోగ్లో భాగంగా ప్రవేశపెట్టిన ఆకాంక్ష (యాస్పిరేషన్) ప్రోగ్రాం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కేంద్రం ఎంపిక చేసిన �
మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పురిటి బిడ్డ నుంచి పండు ముసలోళ్ల వరకు సంక్షేమ ఫలాలను అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
మహిళాభ్యుదయానికి, సంక్షేమానికి రాష్ట్ర సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి పెండ్లయ్యేంత వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది.
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బతుకమ్మచీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి �
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సాయం చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాల అమలుతో రాష్ట్రం స్వర్ణయ�
మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది.
రాష్ట్రంలో ప్రతీ మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఇందులోభాగంగా తీసుకువచ్చిన ఆరోగ్య మహిళ (Arogya Mahila) పథకాన్ని మహిళలు �
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్ చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం సమర్ధవంతంగా అమలవుతున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. అంగన్వాడీ
రాష్ట్రంలోని 3,865 మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి, గిరిపోషణ్, బాలామృతం, బాలామృతం ప్లస్ వంటి కార్యక�
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా ఆరోగ్యలక్ష్మి పథకంలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్ ఆదేశించారు. విచారణాధ�
ఆరోగ్యలక్ష్మి | గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.