ఆరోగ్యలక్ష్మి | గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ జిల్లాలో అమలు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా.. సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆరోగ్య లక్ష్మి పథకాన్ని రాష్ట్ర �
కరోనా వేళలోనూ పథకం కొనసాగింపు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల ప్రశంస హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది.