వానర దళం యూటర్న్ తీసుకొంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన వానర సైన్యం మళ్లీ నగరానికి తిరిగొచ్చింది. గోదావరిఖని తిలక్ నగర్, జవహర్ నగర్, పరశురాంనగర్, విఠల్ గర్ తదితర ప్రాం�
Poonch | పూంచ్ సురాన్కోట్ తహసీల్ దార్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్లో భద్రతా దళాలు పెద�
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో వైమానిక రక్షణ వ్యవస్థను మోహరించారన్న వార్తల్ని భారత సైన్యం ఖండించింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన వెంటనే స్వర్ణదేవాలయాన్ని టార్గెట్ చేస్తూ పాకిస్థాన్ డ్రోన్, క్షిప
సిద్దిపేట జిల్లా రాయపోల్ మం డలంలోని మంతూర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు సైన్యంలో విధులు నిర్వహిస్తూ దేశసేవ చేస్తున్నారు. అనాజీపూర్కు చెందిన రిటైర్ట్ ఆర్మీ సైనికుడు నీల చంద్రం సోదరి ఇద్దరు కుమారులు
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామబిడ్డలు దేశసేవలో తరిస్తున్నారు. ఈ గ్రామం నుంచి సుమారు వంద మంది వరకు దేశ త్రివిధ దళాల్లో పనిచేస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
దేశ రక్షణలో ఆ తండాబిడ్డలు ముందున్నారు. దేశ సరిహద్దులో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సేడియగుట్ట తండాకు చెందిన బానోత్ నర్సింగ్ సైనికుడిగా సేవలందిస్తున్నారు.
Samay Raina | పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
ఒక వైపు దక్షిణ కొరియాతో ఉన్న మార్గాలను పేల్చివేయడం ద్వారా సరిహద్దులను శాశ్వతంగా మూసివేస్తున్న కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం మరో సంచలన చర్యకు తెరతీసింది.
Army's tactical drone | భారత ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ను దాటింటి. పాకిస్థాన్లో అది ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ డ్రోన్ను పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుం�