ఇంటింటికీ ఓ జవాను ఉన్న యూపీలోని సైద్పూర్ గ్రామంలో కేంద్రంపై ఆగ్రహం ‘కాంట్రాక్టు’ సర్వీసుపై అభద్రతా భావం వేరే ఉద్యోగం వైపు చూడాల్సిన పరిస్థితి ఆర్మీ అభ్యర్థుల్లో నెలకొన్న తీవ్ర నైరాశ్యం సైద్పూర్(య�
దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకొనే యువత కోసం నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ఈసారి సూర్యాపేటలో జరుగనున్నది. మంత్రి జగదీశ్రెడ్డి ఆర్మీ అధికారులతో మాట్లాడి సూర్యాపేటలో నిర్వహించేలా చొరవ తీసుకొన్నార
మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసి
భారత ఆర్మీ వ్యవస్థను నాశనం చేసే పథకం అగ్నిపథ్ అని కార్గిల్ హీరో, రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ భక్షి అన్నారు. ఈ పథకం వ్యవస్థను షార్ట్ టర్మ్గా మార్చేసే విధానమని వెల్లడించారు. ఇలాంటి విధానాలు భారత ఆర్మీ�
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము
‘మోదీ ప్రభుత్వాన్ని నమ్మకండి. ఎప్పటికీ దానికి ఓటేయకండి’ ఇదీ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత అగ్నిపథ్ పథకంపై ఓ ఆర్మీ అభ్యర్థి ఆగ్ర హం. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ లెటర్లో అతని ఆవేదన.