పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, అరికెపూడి గాంధీ తాము కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంలో కప్పదాటు సమాధానాలు ఇచ్చి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేంద్ర సంస్థలైనా, రాష్ట్ర సంస్థలైనా సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని, అబద్ధాలతో పబ్బం గడుపుతున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సిద్ధమా? అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స
ఒకవైపు పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పకడ్బందీగా ఫెన్సింగ్ వేస్తున్నది హైడ్రా. కానీ హైడ్రా వేసిన ఫెన్సింగ్ను తీసేసి, అక్కడ రేకులు పెట్టి సవాల్ విసురుతున్న రాజ�
ఎమ్మెల్యేగా న్యాయస్థానంలో అనర్హత కేసు విచారణను ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్గా తాము ఒప్పుకోబోమని బీఆర్ఎస్ స భ్యులు తేల్చిచెప్పారు. అసెంబ్లీ కమిటీ హాలు లో �
పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయా�
ప్రొటోకాల్ పాటించే విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల విషయంలో పక్షపాతం చూపొద్దని నిబంధనలు పేర్కొంటున్నా రాష్ట్రంలో అధికారులు, పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదు.
కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవుపలికారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు సీఎం, మంత్రులు అరికెపూడి గాంధీ, కౌశ�
హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైడ్రా అని హైడ్రామాలు చేశారని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరి�
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై (Arekapudi Gandhi) హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు రిజిస్టర్ చే
Harish Rao | తెలంగాణలో ఉంటున్న ఆంధ్రోళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ వలకబోస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులొత్తా�
Harish Rao | గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటలను ఫాలో కాకండి అని రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
Harish Rao | తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని, ఈ దాడుల కుట్రదారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్�