రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేద్దాం.. ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీని గెలిపించుకుందామని గచ్చిబౌలి టెలికాంనగర్ వాసులు తమ పూర్తి మద్దతు తెలియజేశారు. గురువారం గచ్చిబౌలి డివిజన్లోని టెలికాంనగర్ కాలనీ
ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అసవరమైన ప్రాంతాల్లో లింక్ రోడ్ల ఏర్పాట్లకు చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియ�
ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. వైద్యశాలలకే పరిమితం కాకుండా ప్రజల చెంతకు వైద్య స
శేరిలింగంపల్లి, జనవరి 2: మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం రాత్రి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజగూడలో రూ. 20.88 లక్షల వ్యయంతో ఏర్పాటు చే�
కొండాపూర్/మియాపూర్/శేరిలింగంపల్లి, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం చందానగర్, కొండాపూర్ డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాలతో సాధించిన రాష్ట్రం టీఆర్ఎస్ పాలన
మియాపూర్, మే 17: వర్షాకాలంలో నాలా పరిసర ప్రాంతాల్లో ముంపు సమస్య పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తం�
మియాపూర్ , మే 11 :రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ముంపు సమస్య పునరావృతం కాకుండా వరద కాలువల నిర్మాణాన్ని అత్యంత పటిష్టంగా చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడ�
మియాపూర్ , మే 10 : విలువైన చెరువు స్థలాలు కబ్జాకు గురి కాకుండా కాపాడుకుంటూనే వాకింగ్ ట్రాక్లు, పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే స్పాట్లుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ప్రభు�
మియాపూర్ , మే 5 : రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిలో ముం దుకు సాగుతు�