మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతులకు సంబంధించి అప్పీల్కు వెళ్లామని, అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో అభివృద్ధి, సంక్షేమంప�
పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఎదుట సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వ�
ఉమ్మడి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇంటా, బయట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా శరీరంలో వేడిగానే ఉంటున్నది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన
బ్రెయిన్ డెడ్తో మూడు రోజులుగా కోమాలో ఉన్న ఓ కానిస్టేబుల్ బుధవారం మృతిచెందాడు. ఆయన అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..
అచ్చంపేట ప్రభుత్వ ఏరియా దవాఖానలో పనిచేస్తున్న పారిశుధ్య సి బ్బంది, సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదివారం ఉదయం దవాఖాన ఎదుట పారిశుధ్య �
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గుర్తు చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిన�
సిరిసిల్ల నవ్వుతున్నది. దశాబ్దాల కష్టాలు, కన్నీళ్లు, కరువుకాటకాలను దూరం చేసుకొని సరికొత్తగా కనిపిస్తున్నది. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాల ఆదరణలేక, నాయకుల పట్టింపులేక ఎక్కడో విసిరేసినట్టు ఉన్న, నియోజ�
అభివృద్ధిలో మేటిగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.37.50కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప�
మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలా కృషిచేస్తామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తన దత్తత గ్రామం మండలంలోని సూర్యాపూర్లో శనివారం ఆయన పర్యటించారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక ప�
ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. పైసా ఖర్చులేకుండా పేదలకు మెరుగైన వైద్యమందేలా చర్యలు తీసుకుంటున్నది. చికిత్సనే కాకుండా కొండాపూర్ ఏరియా దవాఖానలో టీ డయాగ్నస్టిక్ ఏర్పా�
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. బిల్లుల మీద బిల్లులు వేసి జలగల్లా రక్తం తాగుతున్న ప్రైవేటును తట్టుకోలేని పేదలకు ఉచితంగా ఖరీద�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ న్యాయస్థానం మొదటిసారిగా ఆన్లైన్ జూమ్ వీడియో ద్వారా సాక్ష్యాన్ని స్వీకరించింది. శుక్రవారం వేములవాడ సబ్ కోర్టులో రెండు కేసులను న్యాయమూర్తి సత్తు రవీందర్ విచారించా