Cobra | ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు, వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తున్నది. అభివృద్ధి ప్రధాత, అపద్భాందవుడు రామన్న నూరేళ్
ఎందరో రోగుల ప్రాణాలు నిలబెట్టింది. ఎందరో గర్భిణులకు ప్రసవాలు చేసింది. క్షతగాత్రులకు చికిత్స అందించి బాగు చేసింది. ఏళ్లు గడిచిపోవడంతో ఆ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం పడకల స్థాయి ప
Yadagirigutta | యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం ని
రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ
దవాఖానలోనే కుప్పకూలి మృతి | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింద�