భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ‘ఎఫ్వీ ఏఐ కంబర్ 786’ అనే ఇరాన్ ఫిష్షింగ్ నౌక, అందులోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని శుక్రవారం సురక్షితంగా కాపాడింది.
అరేబియా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటును, అందులో ఉన్న సిబ్బందిని ఇండియన్ నేవీ (Indian Navy) రక్షించింది. సుమారు 12 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్లో పాకిస్థాన్కు (Pakistan) చెందిన 23 మంది సిబ్బందిని రక్షించినట్లు అధ�
Drugs Recovered | అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్గార్డ్, గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఆరుగురు పాకిస్తానీ పౌరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు పెద్ద ఎ�
అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగగా, భారత్ నేవీ వెంటనే రంగంలోకి దిగి.. మంటల్లో చిక్కుకున్న నౌకను, అందులోని సిబ్బందిని కాపాడింది. నౌకలో మొత్తం 23మంది సిబ్బంద�
ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్�
Hijacked Ship | ఆఫ్రికా దేశమైన సోమాలియా (Somalia)లో అరేబియా సముద్ర (Arabian Sea) తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్కు గురైన విషయం తెలిసిందే. హైజాక్ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అ
ఆఫ్రికా దేశమైన సోమాలియాలో అరేబియా సముద్ర తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్కు గురైంది. లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ‘ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. హైజాక్ సమాచారం అందిన వెంట�
ఎర్ర సముద్రంతో పాటు, అరేబియా సముద్రంపై యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ రెచ్చిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అరేబియాలో భారత్కు వస్తున్న నౌకపై శనివారం ప్రయోగించిన డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందని అమెరిక�
Chinese Fishing Vessels | గుజరాత్, ముంబై తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో వందలాది చైనా ఫిషింగ్ ఓడలను (Chinese Fishing Vessels) నిఘా సంస్థలు గుర్తించాయి. మినీ గూఢచార నౌకలుగా పని చేస్తున్న వీటి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగడంపై ఆందోళన వ్యక్త�
దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు ముంచుకొస్తున్నాయి. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుఫాన్, బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి తుఫాన్గా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర తుఫాన్గా ఏర్పడుతుందని పేర్కొంది.
నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉండడం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈ నెలలో వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రుతు పవనాల కదలికలు నెమ్మదిగా ఉండటం, దానికితోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ నెలలో కురవాల్సిన వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించార