భారత నావికా దళం అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు నిర్వహించడానికి నిర్ణయించింది. అదే సమయంలో మన దాయాది పాకిస్థాన్ కూడా తమ ప్రాదేశిక జలాల్లో నౌకా విన్యాసాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.
అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా గ్యాంగ్టక్ వెస్ట్బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలో�
కేరళలోని కోచి పోర్టుకు సరుకుతో వస్తున్న లైబీరియాకు చెందిన ఒక వాణిజ్య నౌక కేరళలోని అరేబియా సముద్ర జలాల్లో శనివారం ప్రమాదవశాత్తు పక్కకు ఒరిగిపోయింది. కోచీకి నైరుతిగా సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఎంఎస్
తూర్పు, మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, రాగల 36గంటల్ల�
పాక్తో ఉద్రిక్తతల వేళ భారత నేవీ కూడా అప్రమత్తమైంది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎస్ఎస్ సూరత్ తొలిసారిగా గగనతలంలో వస్తున్న సీ స్కిమ్మింగ్ టార్గెట్ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
Coast Guard Pilot: రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ భారతీయ కోస్టు గార్డు పైలట్ రాణా.. 40 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించాడు. ఆ పైలట్ మృతదేహాన్ని అక్టోబర్ 10వ తేదీన ఆరేబియా సముద్రంలో గుర్తించారు.
ALH helicopter: అరేబియా సముద్రంలో భారతీయ నౌకాదళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కూలింది. రెస్క్యూ కోసం వెళ్లిన ఆ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు అయ్యారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కచ్ తీరం, పరిసర పాకిస్థాన్ ప్రాంతాల్లో ‘అస్నా’ సైక్లోన్గా మార్పు చెందిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది.
భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ‘ఎఫ్వీ ఏఐ కంబర్ 786’ అనే ఇరాన్ ఫిష్షింగ్ నౌక, అందులోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని శుక్రవారం సురక్షితంగా కాపాడింది.
అరేబియా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటును, అందులో ఉన్న సిబ్బందిని ఇండియన్ నేవీ (Indian Navy) రక్షించింది. సుమారు 12 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్లో పాకిస్థాన్కు (Pakistan) చెందిన 23 మంది సిబ్బందిని రక్షించినట్లు అధ�
Drugs Recovered | అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్గార్డ్, గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఆరుగురు పాకిస్తానీ పౌరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు పెద్ద ఎ�
అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగగా, భారత్ నేవీ వెంటనే రంగంలోకి దిగి.. మంటల్లో చిక్కుకున్న నౌకను, అందులోని సిబ్బందిని కాపాడింది. నౌకలో మొత్తం 23మంది సిబ్బంద�
ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్�