ఈశాన్య బంగాళా ఖాతంలో మయన్మార్ తీరానికి ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఒరిస్సాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది.
దేశంలో పెద్దమెత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రూ. 12 వేల కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. అరేబియన్ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
గుజరాత్ తీరంలో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ రాష్ట్ర ఏటీఎస్ వర్గాలు అందించిన నిఘా సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం సోమవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా స
BrahMos missile | బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భారత నావికాదళం ఇవాళ అరేబియా సముద్రంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది. కోల్కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక బ్రహ్మోస్ క్షిపణి పరీక్షకు వేదిక అయ్యి�
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నది ఈ క్రీడాకారిణి. కఠోర సాధనతో జాతీయ స్థాయికి ఎదిగింది. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిత ఉంటుందని చాటి చెబుతున్నది.
Gujarat | గుజరాత్లోని అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని జాఖవ్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. తీర ప్రాంత గస్తీ దళాలు, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కలిసి చేపట్టిన తనిఖీల్లో 50 కిలోల హెరాయిన
Pakistan Boat: అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ బోటు యాసీన్ను ఇండియన్ కోస్ట్గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్గార్డ్ షిప్ అంకిత్ �
న్యూఢిల్లీ: భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక నేవీ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. JIMEX 5వ ఎడిషన్ను అరేబియా సముద్రంలో అక్టోబర్ 6 నుండి 8 వరకు నిర్వహించినట్లు భారత నౌకాదళం తెలిపింది. ఇరు దేశాలకు చెందిన యుద్ధ న�
New Delhi | గులాబ్ తుఫాను గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
కొచ్చి: కేరళలోని కొచ్చి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవిలాంటి నిర్మాణం ఆశ్చర్యపరుస్తోంది. గూగుల్ మ్యాప్స్ బయటపెట్టిన ఈ మిస్టరీ ఐలాండ్పై ఇప్పుడు మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. న�
మూడు రోజులపాటు వర్షాలు | రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.
ముంబై : ముంబై తీరం వద్ద.. ఆరేబియా సముద్రంలో ఉన్న పీ305 నౌక మునిగిన విషయం తెలిసిందే. అయితే వారం ముందే తౌక్టే తుఫాన్ గురించి హెచ్చరికలు అందినట్లు ఆ బార్జ్కు చెందిన చీఫ్ ఇంజినీర్ తెలిపారు. పీ305 బార్జ్ నౌక
ముంబై: తౌక్టే తుఫాన్ వల్ల ఆరేబియా సముద్రంలో ఉన్న బార్జ్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పీ305 బార్జ్ మునిగిన ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే ఆరేబియా తీరంలో సుమారు 14 మృతదేహాలను