టెక్ దిగ్గజం యాపిల్లో (Tim Cook) పనిచేయాలని కోరుకుని టెకీలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏటా యాపిల్ కంపెనీలో అడుగుపెట్టాలని వేలాది మంది టెకీలు ప్రయత్నిస్తుండగా వీరిలో కొందరు తమ కలను సాకారం చేసుకుం
Elon Musk-X | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. ‘ఎక్స్’లో యూదులకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టులకు ఎలన్ మస్క్ మద్దతు పలికినందుకు నిరసనగా ఎక్స్’కు యాడ్స్ నిలిపేస్తున్నట్లు ఆపిల్, వాల్ డిస్నీ తదితర సంస్థల�
రోజుకు ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదని అంటారు. హిమాలయ పర్వత రాష్ర్టాలైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ యాపిల్ పంటకు ప్రసిద్ధి. ఎన్నో రకాల యాపిల్ పండ్లు అక్కడ సాగవుతున్నాయి. వాటిలో ఆరు రకాలు బాగా ప్రా
Tata -Wistron India | భారత్లో ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ సంస్థ.. విస్ట్రన్ ఇండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసినట్లు సమాచారం. దీంతో భారత్లో ఐ-ఫోన్లు అసెంబ్లింగ్ చేయనున్న దేశీయ కార్పొరేట్ సంస్థగా టాటా గ్రూప్ నిలువనున�
భారత్ మార్కెట్పై యాపిల్ (Apple) ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో అందుకు తగ్గట్టే భారత్ నుంచి రికార్డు స్ధాయిలో అత్యధిక రాబడిని కంపెనీ ఆర్జించింది.
Hacking Row | దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం కలకలం రేపింది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు (Opposition Leaders) మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శా
iPhone Hacking: 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వార్నింగ్ మెసేజ్ల విషయంలో సమగ్ర దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మెసేజ్లు అందుకున్న �
Apple-iPhone-15 Pro | ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్లు వేడెక్కుతున్న మాట నిజమేనని అంగీకరించింది ఆపిల్.. ఆయా ఫోన్ల సాఫ్ వేర్ లో ‘బగ్’ ఉందని, దాన్ని పరిష్కరించడానికి ఐఓఎస్ 17 అప్ డేట్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది.
Apple - iPhone 13 | వారంటీ ఉన్నా ఐ-ఫోన్ 13కు మరమ్మతు చేయ నిరాకరించినందుకు ఆపిల్, దాని సర్వీస్ భాగస్వామి సంస్థపై బెంగళూరు జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది.
Apple iOS Update | ఐఫోన్ తోపాటు ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్ట్-ఇన్ హెచ్చరికల నేపథ్యంలో ఆపిల్ తన ఐఫోన్, ఇతర ఉత్పత్తుల యూజర్ల కోసం ఐఓఎస్ 17.0.2 వర్షన్ రిలీజ్ చేసింది.
CERT-In on Apple | ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, హ్యాకింగ్ కు గురయ్యే ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెర్ట్-ఎన్ హెచ్చరికలు జారీ చేసింది.