తాను డిలీట్ చేసిన మెసేజ్లు చూసిన భార్య విడాకులకు దరఖాస్తు చేయడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యాపారవేత్త టెక్ దిగ్గజం యాపిల్పై రూ.53 కోట్లకు దావా వేశాడు. ఇంగ్లండ్కు చెందిన ఆయన తన ఐఫోన్లోని ఐ మెసేజ్ యాప్ న
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్లీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో కదలాడిన మైక్రోసాఫ్ట్ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భ�
ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్(2024)లో యాపిల్ సంస్థ సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రధానంగా ఏఐ ఇంటిగ్రేషన్తో పాటు యూజర్లకు ఎంతగానో ఉపయోగపడే పలు ఫీచర్లను
Apple Days Sale | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 15 సిరీస్, పాత మోడల్ ఐ-ఫోన్లను డిస్కౌంట్ ధరలపై భారత్ లో విక్రయించనున్నది. ‘ఆపిల్ డేస్ సేల్’ పేరుతో విజయ్ సేల్ ఈ డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గ�
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది.
IPhone 16 : యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఈ ఏడాది చివరిలో న్యూ వర్టికల్ అలైన్డ్ కెమెరా లేఅవుట్, యాక్షన్ బటన్ వంటి డిజైన్ మార్పులతో రానున్నాయి.
Apple: యాపిల్ సంస్థ తమ ఫోన్లు వాడుతున్న వారికి తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు ఆ హెచ్చరిక చేసింది. మెర్సినరీ స్పైవేర్తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్న�