Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బాహుబలి కాదు.. బలహీన బలి అని ఎద్దేవా చేశారు. కేంద్రం సాయం కోసం ఏపీ సీఎం చంద్ర�
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 19వ తేదీన ) విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టిక�
Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. 2019లో మొదటిసారి పోలవరం వెళ్లి, డయాఫ్రం వాల్ ఎక్కడ ? కనిపించదే అని అడిగిన మ�
Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ ఆరోపించింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది
Ayyana Patrudu | అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్ట�
Devineni Avinash | తనపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్ స్పందించారు. తాను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. విజయవాడ ను
Srisailam | శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ జరిపిన తర్వాత ఈవో డి.పెద్దిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనం�
Ambati Rambabu | వరద ఉధృతికి తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా మాజీ సీఎం వైఎస్ జగన్కు అంట�
Duvvada Srinivas | వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. గత ఐదు రోజులుగా టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య వాణి ఆందోళన చేస్తూనే ఉంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీను స్పంద�
MLC Election | విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. వైజాగ్ కలెక్టరేట్లో సోమవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వైసీ�
Tirumala | తిరుమలకు బైక్పై వెళ్లే భక్తులకు అలర్ట్. ఘాట్ రోడ్డులో టూవీలర్స్పై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించనున్నారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్
Anagani Satya Prasad | మదనపల్లి ఫైల్స్ కేసులో విచారణ వేగంగా జరుగుతోందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించారు. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గొట్టిపాటి �
Duvvada Srinivas | తనపై ట్రోల్స్ చేస్తూ మాధురిని బలి చేశారని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దివ్వల మాధురికి కన్నవారు, అత్తగారు దూరమయ్యారని తెలిపారు. గతంలో మాధురి ఆత్మహత్యయత్నం చేసినప్పుడు తానే కాపాడి ధై�