ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలపై మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎస్�
YS Sharmila | రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును ప�
అల్లు అర్జున్పై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ సంచలనంగా మారింది. కానీ బన్నీ ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతోనో లేదో.. టీడీపీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతోనో సైలెంట్గా ఆ ట�
YS Sharmila | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందంలో మాజీ సీఎం వైఎస్ జగన్ భారీ స్కామ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ మంత్రి రోజా సె
Roja Selvamani | మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెల్వమణిపై కర్నూలు పోలీసులకు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. 2023 ఫిబ్రవరిలో మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల సూర్యలంక బీచ్లో దళితులను అవమానించారంటూ కర్నూలు త్రీట�
Roja Selvamani | అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా సెల్వమణి ఘాటుగా స్పందించారు. మీకు తెలుగ�
YS Jagan | చెప్పిన హామీలను అమలు చేయడం చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికైనా ఉందా అని కూటమి నాయకులను వైసీపీ ప్రశ్నించింది. నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే
AP News | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోపై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో వాడీవేడీ జరిగింది. కౌన్సిల్ హాలులో పవన్ కల్యాణ్ ఫొటో ఎందుకు పెట్టలేదని వైసీపీ కౌన్సిలర్ నిలదీశారు. దీంతో ఆ�
Purandeswari | బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ బియ్యంపై తాము కూడా ప్రశ్నించామని గుర్తు�
YS Jagan | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం కావడంతో పార్టీ బలపేతంపై ఫోకస్ చేసిన ఆయన.. క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలను
Rishiteshwari | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తుది తీర్పు వెలువరించింది.
Srisailam | తిరుమల తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశిం�
Srisailam | కార్తీకమాసోత్సవాల నిర్వహణలో భాగంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని (కార్తీక వనభోజనాలు) నిర్వహించారు. ఆలయ ఈశాన్యభాగంలోని రుద్రవనంలో (రు