Pawan Kalyan | సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమని తెలిపారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. మైసూర్వారి పల్లిలో శుక�
విజయనగరం జిల్లా శృంగవరపుకోట సబ్రిజిస్ట్రార్ శ్యామలపై వేటు పడింది. అవినీతి ఆరోపనల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు.
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు�
Srisailam | ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి ప్రఖ్యాత ప్రవాచకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే ప్రవచనాల కార్యక్రమాన్ని శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఏర్పాటు చేసింది. గణేశ గాథలు �
Atchutapuram | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో మరణించిన హారిక కథ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా సోదరులతో ఆనందంగా గడిపేందుకు వచ్చిన ఆమె.. ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్నా బతి�
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును గురువారం లెక్కించారు. పటి
Tadipatri | తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో జేసీ కుటుంబం అరాచకాలపై వైసీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. పేలుడు ధాటికి గోడతోపాటు మొదటి అంతస్తు స్లాబ్ కూలడంతో శిథిలాల కింద చాలామంది నలిగిపోయారు. ద�
Rushikonda Palace |రుషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె.. రుషికొండ భవనాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. రు�
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 14 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత భారీగా �
Lella Appi Reddy | ఏపీ శాసన మండలి చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ
AP News | ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కూడా వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడ
Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన ఉద్రిక్త ఘటనలపై వైసీపీ నేత మురళి స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. గతంలో పెట్టిన కేసులు ఉపసంహరించుకోలేదని తనపై దాడి చేశారని పేర్కొన్నారు.
Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వై�