AP News | తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయన ఆ అసహనాన్ని రైతులపై చూపించారు. కుక్కలకు విశ్
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన.. ఇవాళ శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. తన ఇద్దరు
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్షపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదని తెలిపారు. లడ్డూ వివాదమనేది కేవలం ట్రిగ్గర్ మాత్రమేనని చెప్పారు. ప్రాయశ్చిత�
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనకు రావడాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరు
Ambati Rambabu | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్పై వ్యంగ్యంగా స్పందించారు. కాదేదీ
Margani Bharat | దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటు అంటిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమజా�
Dussehra Holidays | దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. ముందుగా ఈ నెల 4వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార�
APSRTC | దసరా పండక్కి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా 6,100 బస్సులు నడిపించనుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి ఏపీకి వచ్చే వారితో పాటు, రా�
AP Liquor Policy | ఏపీలో నూతన మద్యం పాలసీ ఖరారైంది. రెండేళ్ల కాలపరిమితితో కొత్త పాలసీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ అమలులో ఉండను�
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో (Arasavalli Temple) శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృ�
దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన - అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి�
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పరిధిలోని పట్టభద్రులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు �
Pawan Kalyan | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీకి బదులు ఒకటో తేదీనే పవన్ కల్యాణ్ తిరుమలకు రానున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ను జనసేన నేతలు వె
Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జెత్వానీ ఐఫోన్లను తెరిపించేందుకు ఆమె సన్నిహితుడిపై మరో తప్పుడు కేసు పెట్టినట్లుగా తెలిసింది.
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్కుమార్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కోరారు. తనను కస్టోడియల్ హింసకు గురి చేసిన కేసులో నిందితుడైన సునీల్కుమార్�