Tirumala | టీటీడీ ఉద్యోగులు అందరికీ తొందరలోనే నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తన దృష్టికి వచ్
YS Jagan | అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై కనిపిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని త
Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని పరిధిలో చేపట్టనున్న ఈ
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు పంపించిన వ్యక్తిని నూక మల్లికార్జునరావుగా విజయవాడ పోలీసులు గుర్తించారు. నిం
YS Sharmila | కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ ప్రజలను అవమానించినట్లే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్ర�
Buddha Venkanna | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సూచించారు. సిగ్గు శరం ఏ మాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చ�
AP News | ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి మోజులో పడిన ఓ వివాహిత పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఉండగానే ప్రియుడితో ఎఫైర్ నడిపింది. కానీ భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పు�
AP News | కడప జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.
AP News | రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నియమించిన సిట్లోని సభ్యులను మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ సభ్యులుగా ఉన్న వారిలో ముగ్గురు డీఎస్పీలు గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారే అనే ఆర�
Borugadda Anil | వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో అరెస్టయిన ఆయన్ను మూడు రోజుల కస్టడీలోకి తీసు�
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్నందుకు ఆయనకు వైసీపీ నేతల నుంచి ప్రాణ హాన�