TGSRTC| హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఆయా బస్సుల్లో టికెట్ ధరలపై 16 నుంచి 30 శాతం వరకు రాయితీని కల్పించింది. ఈ మేరకు ఆ వివరాలను టీజీఎస్ఆర్టీసీ
Chandrababu | ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్లా తయారుచేస్తానని అప్పట్లో హామీ ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. కానీ 2019లో ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని.. అందుకే ఇప్పుడు రాష్ట్ర పున:
Harihara Veeramallu | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాను సక్సెస్ చేసేందుకు జనసేన నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాను బ్లాక్బస్టర్ చేసేందుకు ఒకటికి రెండుసార్లు మనమే సినిమా చూడాలని జన సైన�
Kota Srinivasa Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సామినేని ఉదయభాను ఆసక్తికర విషయాలను తెలియజేశారు. కోట హీరోగా సినిమాల్లోకి రావాలని అనుకున్నారని.. �
Delimitation | తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ
OMC Case | ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఓఎంసీ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది.
AP EAPCET 2025 | ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ 2025 తుది విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ను ఏపీ ఉన్నత
Aadhaar Card | పుట్టిన చోటే శిశువులకు ఆధార్ కార్డులు జారీ చేసేలా చొరవ తీసుకుంది. ఏపీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా శిశు ఆధార్ సేవా కేంద్రాలను నిర్వహి�
AP EAPCET 2025 | ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ 2025 కౌన్సెలింగ్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు జాబితాను ఏపీ ఉన్నత విద్యామండలి బుధవారం నాడు విడుదల చేసింది.
Srisailam | శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రెండు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.
AP News | నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్యకు నచ్చజెప్పేందుకు వెళ్లిన భర్తను అత్తింటివారు కొట్టి చంపేశారు. భార్య, ఆమె తమ్ముడు కంటిలో కారం జల్లి దాడి ఈ దారుణానికి ఒడిగట్టారు
Chandrababu | దుబాయ్ను చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని తెలిపారు.
RK Roja | టీడీపీ, జనసేన నాయకులపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువైపోయారని విమర్శించారు. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు హైదరాబాద్కు పారిపోతు�
Srisailam | వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైల ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధి�