Pawan Kalyan | తన దృష్టిలో నిజమైన హీరోలు టీచర్లే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. హీరోలను సినిమాల్లో నటించేవారిలో కాదు.. మీ అధ్యాపకుల్లో చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ విషయాన్ని ఒక సినీ నటుడి
Pushpa 2 | చిత్తూరు జిల్లా కుప్పంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్కు షాక్ తగిలింది. పుష్ప 2 చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gudivada Amarnath | తమపై కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆరోపణలు రాజకీయంగానే ఉపయోగపడుతాయని తెలిపారు. కానీ వాటిని రుజువు చేయాలంటే ఆధారాలు కావాలని చ
Vasireddy Padma | వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. విజయసాయి చీప్ ట్వీట్స్ పెట్టడం సరికాదని ఆమె విమర్శించారు. సీపోర్టు అక్రమాలు, రేషన్ మ
YS Sharmila | రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్�
Chandrababu | ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని వైసీపీ మండిపడింది. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న వ్యక్తి నాటి మంత్రి ఆదినారాయ�
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్పై సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజిలాల్ చీఫ్గా ఆరుగురు సభ్యులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ సభ్యులుగా
Dadisetti Raja | ఏ ఒక్క రైతు నుంచి తాను భూమిని లాక్కోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా వెల్లడించారు. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే సెజ్లో భూములు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తునిలో �
శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అనుచరుడి మోసం బట్టబయలైంది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్ స్థాపించి భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ
Tirumala | తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి గేటు వద్ద ఓ యువతి చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ పాట�
Breaking News | తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్�