Tirumala Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
AP News | వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డూరులో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద రికార్డింగ్ డ్యాన్సులు చేసిన వీడియో ఒకటి తాజాగా బయటకొ�
Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఘర్షణలు చెలరేగాయి. గణేశ్ శోభాయాత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లు
AP News | ఏలూరు జిల్లాలో స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ అదృశ్యం కలకలం రేపుతోంది. శుక్రవారం నుంచి అతని సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చ�
Perni Nani | జనసేన కచ్చితంగా ఏదో ఒక రోజు జాతీయ పార్టీ అవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. జనసేన జాతీయ పార్టీ, టీడీపీ అంతర్జాతీయ పార్టీ అ�
Pawan Kalyan | జనసేన ప్రారంభించి పుష్కర కాలం కావస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ 12 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.
Janasena | పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు.. భవిష్యత్తు తరాలకు బలమైన నాయకత్వం అందించే వ్యూహం.. నిరంతరం పార్టీ కోసం పని చేసే వారికి భద్రత అనే మూడు అంశాల ప్రాతిపదికన 'త్రిశూల వ్యూహం' రూ
Pawan Kalyan | ఏదో ఒక రోజు జనసేన ( Janasena ) జాతీయ పార్టీగా మారుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కార్యకర్తలు అండగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
AP Inter Exams | ఏపీ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఈసారి సీబీఎస్ఈతో పాటుగా ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించనుంది. ఇక లాంగ్వేజ్ పరీక్షలను లాస్ట్లో నిర్వహించనున్నారు. అలాగే రోజుకు ఒక్క పరీక్ష మాత్రమే ఉంటు�
AP Assembly Session | ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడిం
Tirumala | తిరుమల, ఆగస్టు 30: తిరుమలలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం పరిశీలించారు.
AP News | ఏపీలోని సివిల్ సర్జన్ స్పెషలిస్టులకు పదోన్నతి లభించింది. 2024-25వ సంవత్సరానికి గానూ వీరికి ప్రమోషన్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే పలువురిని బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Gudivada Amarnath | జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్.. అదే చంద్రబాబు జూబ్లీహిల్స్లో ఇల్లు కడితే స్కీమ్ ఇల్లు.. పూరిల్లా అని ప్రశ్నించారు. రుషికొండ భవనాలను రిసార్ట్ అని పేర్కొనడాన్ని ప్ర�
Kakani Govardhan Reddy | నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ ఓ వీడియో వైరల్ కావడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
JC Prabhakar Reddy | అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లేందుకు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు