Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం
Ambati Rambabu | ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని.. ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతుండటంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశ�
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఈసారి బీజేపీ నుంచి చక్రం తిప్పబోతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా చిరంజీవిపై ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ చూపిస్తున�
JEE Mains 2025 | జేఈఈ పరీక్షా కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. జనవరి 22 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లను చూసి ఏపీకి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బిత్తరపోతున్నారు.
Current Bill | ఏపీలోని ఓ జిమ్కు ఏకంగా కోటి రూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. ఇది చూసి జిమ్ సెంటర్ నిర్వాహకుడు బిత్తరపోయాడు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కే నెలకు లక్షల్లో కరెంటు బిల్లు వస్తుంది.. అలాంటిది ఓ జ
చిత్తూరు (Chittoor) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గంగాసాగరం వద్ద ఆగివున్న టిప్పర్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న నలుగురు మృతిచెందా�
YV Subba Reddy | తిరుమల తొక్కిసలాట ఘటనపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమా�
AP News | కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల శిబిరాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో బీరు సీసాలతో కొట్టుకుని యువ�
Tirupati | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Kiran Kumar Reddy | తెలంగాణ రాష్ట్ర విభజనపై ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా
Sankranti | సంక్రాంతి పండుగ అంటే ఎంతో సందడి ఉంటుంది. నీ ఆంధ్రప్రదేశ్లోని ఓ పల్లెలో మాత్రం ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోరు. సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం కాదు కదా.. ఆ రోజు కనీసం ఇంటిని ఊడ్వడం కూడ
AP News | సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021-22 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఏపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది.
AP News | సంక్రాంతి సెలవుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఉద్యోగులకు మరో రోజు కూడా హాలీడే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వ�
Tirumala | తిరుమలలో మరో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. హరిణి దాటిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు వద్ద గోడను ఢీకొట్టింది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండట�
TTD EO | పాలకమండలి, అధికారుల మధ్య సమన్వయ లోపంతో తొక్కిసలాట జరిగిందనడం అవాస్తవమని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకు