అనంతపురం,జూలై :అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. గాండ్లపెంట మండలంలో తల్లిదండ్రులు తనకు బైక్,సెల్ఫోన్ కొనివ్వలేదని రెడ్డి బాషా అనే 18ఏండ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డిబాషా స్వ�
తిరుపతి,జూలై: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జులై 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనున్నది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్
తిరుమల,జూలై:ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకుహైదరాబాద్కు చెందిన భవ్యా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ప్రసాద్ కోటిరూపాయలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం అదనపు ఈవో ఏ.వి. ధర్మ�
అమరావతి:కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారు. జన సైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన బుధవారం మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం�
అమరావతి,జూలై 6: ఒడిషా, పశ్చిమబెంగాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో �
విశాఖ : అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ సైడ్ బీములు కిందపడటంతో ఒక కారు, ట్యాంకర్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు సీట్ల కింద నలిగిపోయి ఒక బాలుడు, యువకుడు దుర�
తిరుమల,జులై 6:తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు మాజీ సభ్యులు నారాయణం నాగేశ్వరరావు కోడలు అర్చిత బర్డ్ ట్రస్టుకు రూ 10 లక్షలు విరాళం ఇచ్చారు. తిరుమల అదనపు ఈవో బంగ్లాలో దాత ఈ విరాళానికి సంబంధించిన �
తిరుమల,జూలై 3: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తున్నది.కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఏ�
తిరుమల,జూలై 3:కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో రామాయణంలోని యుద్ధకాండ పారాయణంలో భాగంగా జూలై 6వ తేదీన రావణ సంహారం సర్గల పారాయణ�
తిరుపతి,జున్ 30: జూలైలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ)ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – జూలై 5న సర్వఏకాదశి. – జూలై 6న వసంతమండపంలో రావణవధ ఘట్ట ప
అమరావతి,జూన్ 30:రేపటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువఉన్నఎనిమిదిజిల్లాల్లోఅనంతపురం,గుంటూరు,కడప, కర్నూలు,నెల్లూరు,శ్రీకాకుళం,విశా
అమరావతి,జూన్ 30: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. రెండ్రోజుల క్రితం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప�