అమరావతి,జూలై :నామినేటెడ్ పదవుల భర్తీకి సర్వం సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల ప్రకటనకు ఏర్పాట్లు జరుగుపోతున్నాయ�
అమరావతి, జూలై : కరోనా మందుపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో తాను మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నానని, కొందరు మాత్రం తన పేరుతో నకిలీ మందు తయారు చే�
అమరావతి,జూలై:ఆంధ్రప్రదేశ్ లో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.48గంటల పాటు ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కు�
తిరుమల,జూలై : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూలై 24వ తేదీన16వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనున్నది. ఇందులో భాగంగా ఉద�
తిరుమల,జూలై: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం మరుసటి రోజైన జులై 16వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో ఉదయం10నుంచి11 గంటల వరకు ఏ�
తిరుమల,జూలై: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించినట్లు తిరుమలతిరుపతి దేవస్థానం ఈవో డా.కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని పిఏసి-4లో గల క�
అమరావతి,జూలై:ఒంగోలులో పెట్రో బాంబులు కలకలం రేపాయి.పెట్రో బాంబులతో ఇంటిపై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ రెవెన్యూ కాలనీలో చోటుచేసుకున్నది.ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన నిందితులు ఆపై పెట్రో �
అమరావతి,జూలై:అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని విశాఖ వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40నుంచి 65కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ క
తిరుపతి,జూలై: తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో జులై 21న తులసి మహత్య ఉత్సవం జరుగనున్నది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్న
అమరావతి,జూలై :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడెమీ పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం
అమరావతి,జూలై:తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికారులు ఆక్రమణల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టణంలోని చింత�
అమరావతి,జూలై:హైదరాబాద్ లోని హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెండో సారి పోలీసులకు దొరికిపోయాడు.ఫేక్ కరోనా పాజిటివ్ సర్టిఫికె�
అమరావతి,జులై:టెన్త్,ఇంటర్ గ్రేడ్ల కేటాయింపువిషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వ్యాప్తి కారణంగా ఏపీ సర్కారు పదో తరగతి,ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే టెన�
అమరావతి,జులై:దేశ రక్షణ కోసం జస్వంత్ త్యాగం మరవలేనిదన్నారు ఏపీహోంమంత్రి సుచరిత. అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని,దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చి ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమ