అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీతో జరుపుతున్న చర్చల్లో ఇంకా ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. పీఆర్సీతో పాటు ఇతర ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించాలని జేఏసీ నాయకులు గత కొన్ని రోజులు�
AP ECET : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసీఈటీ) తుది విడుత సీట్ల కేటాయింపు ఇవాళ రాత్రికి కేటాయించనున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు...
PRC Suspense : ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీపై ఉత్కంఠ కొనసాగుతున్నది. అంతకుముందు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. వారి అభిప్రాయాలను ...
Gas cylinder lorry : వేగంగా వెళ్తున్న గ్యాస్ బండల లారీ ఒకటి బోల్తా పడటంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు,..
Covid positive : విదేశాల నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ముగ్గురిలో కొవిడ్ వైరస్ బయటపడింది. దాంతో ఒమిక్రాన్ కేసులు వ్యాపిస్తున్నాయంటూ పుకార్లు బయలుదేరడంతో...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యత శిక్షణా కల్పనలో జరిగిన అవినీతిలో ఏ1గా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ �
Corona @ AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 132 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 20,75,108 కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో ముగ్గురు ...
JNTU Diamond Jublie : 75 వసంతోత్సవాలను పూర్తి చేసుకున్న అనంతపురం జేఎన్టీయూకు సముచిత గౌరవం దక్కింది. జేఎన్టీయూ డైమండ్ జూబ్లీని పురస్కరించుకొని తపాలా శాఖ...
Cheddi gang: వరుస దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్లోని ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మిగతా ఐదుగురు సభ్యులను కూడా గుర్తించిన...
MP Kanakamedala : ఇటీవల భారీ వరదలకు అన్నమయ్య ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయిన అంశాన్ని టీడీపీకి చెందిన ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం నాడు రాజ్యసభలో లేవనెత్తారు. ఈ విషయంలో...
Oxygen Plant : కర్నూలు జిల్లా పరిధిలోని డోన్లో ఏర్పాటుచేసిన ఆక్సీజన్ ప్లాంట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రారంభించారు. అలాగే, రూ.40 లక్షలతో ...