అమరావతి : ఈ నెల 8న నిర్వహించవలిసిన విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ స్నాతకోత్సవం వాయిదా పడింది. ఇటీవల ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు చెందిన నిధులన్నీ ఏపీ �
Somu Veerraju : ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ రాష్ట్రా బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్...
Fake CBI : సూర్య నటించిన గ్యాంగ్ సినిమాను తలపించేలా కడపలో నలుగురు యువకులు పోలీసుల అవతారం ఎత్తారు. అచ్చం పోలీసులను తలదన్నేలా ప్రవర్తిస్తూ అందినకాడికి ...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ తో ముగ్గురు మృతి చెందారని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో వివరాలను వెల్లడించారు. కృష్ణా, విశాఖపట్నం , గుంటూరు జ
Fraud : కుటుంబ అవసరాల కోసం చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో పొదుపు చేసుకోగా.. వీరి బలహీనతలను ఆసరగా చేసుకుని ఓ కుటుంబం పెద్ద కుచ్చుటోపీ పెట్టింది. దాదాపు రూ.7 కోట్ల మేర...
అమరావతి : ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వరదల్లో 62 మంది చనిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మరణాలకు కారణమైన జగన్ ముఖ్యమంత్రి హోదా నుంచి వెంటనే తప్పుకోవాల�
Murder : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పరిధిలోని కొల్లాపూర్ గ్రామంలో ఓ యువకుడి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. గత నెల 24 న నాగ సాయి...
Jawad cyclone : జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో పయనిస్తున్నట్లు...
Venkaiah Naidu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన పరమపదించారని...
Sajjala : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని, వీరి విమర్శలను పార్టీ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ�
అమరావతి : దివ్యాంగులను చట్ట సభల్లోకి పంపే బాధ్యతను తాను తీసుకుంటానని టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా అమరావతిలోని పార్ట�