Vengamamba memorial: తిరుమలలోని 1.5 ఎకరాల సువిశాల ప్రాంతాన్ని ‘వెంగమాంబ బృందావనం’ (స్మారక చిహ్నం)గా అభివృద్ది చేయనున్నట్లు, యాత్రికులకు మరో ఆకర్షణీయ ప్రదేశంగా...
TTD Udayastamana Seva: ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి టిక్కెట్ల రేట్లను కూడా టీటీడీ ఖరారు చేసింది...
SSC Exams: కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులపై భారం వేయకుండా చూసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పరీక్షలు రాసే ...
Thief Arrest: కావలి పోలీసులు కరుడుగట్టిన దొంగను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 184 గ్రాముల బంగారం, 315 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన డబ్బులో...
Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తూర్పు నౌకాదళ కమాండ్ (ఈఎన్సీ) ని సందర్శించారు. నేవల్ డాక్ యార్డ్లోని...
Centurion University: తమ విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు వారికి ప్రాక్టికల్స్లో అనుభవం అందేటా చూసేందుకు విజయనగరంలోని ప్రముఖ మెడికల్ ల్యాబ్...
అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోరిక అమరావతి అని పునరుద్ఘటించారు.. గత 45 రోజు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో రోడ్డు ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ల వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు చెంద�
Decentralisation : అధికార వికేంద్రీకరణకు మద్దతుగా గురువారం తిరుపతి పట్టణంలో రాయలసీమ మేధావుల వేదిక ర్యాలీ నిర్వహించారు. కృష్ణాపురం పోలీస్స్టేషన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు...