అమరావతి,జూన్ 24: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్న�
తిరుపతి, జూన్ 22: శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం శ్రీదేవి, భూదే
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ పరీక్షించగా మరో 4,169 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,376 మంది డిశ్చార్జ్ అయ్యా�
తిరుపతి, జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేప�
మచిలీపట్నం,జూన్ 20: రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన�
తిరుపతి 20 జూన్ 2021: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం స్వామివారు వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీ వ�
తిరుమల, జూన్, 20: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 16 టీటీడీ కళ్యాణమండపాలు నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఏడుకొండల్లోని అంజనాద్రి కొండలే హనుమ జన్మస్థలం అని మనం నమ్ముతున్నాము. ఆంజనేయుడు జన్�
తిరుమల, జూన్, 20: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి దగ్గర భోగ శ్రీ�
అమరావతి ,జూన్ 19: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇంటికి పరిమితమై జూమ్తో టైంపాస్ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులకు చంద్రబాబు పెట్టిన రూ. 4 వేల కోట్లు బకాయిలు చెల్లించామని తె�
అమరావతి,జూన్ 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని..మనం క�
అమరావతి,జూన్ 19: దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 నుంచి జులై 1 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 నుంచి 30 వరకు విశాఖపట్నాం-కాచిగూడ (08561), విశాఖపట్నాం-కడప (07488), విశాఖపట్నాం-లింగ�
అమరావతి,జూన్ 19: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలిపులు ఇచ్చారు. దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు సాయంత్రం 6గ
అమరావతి,జూన్,19 : ఏపీ ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్న�