అమరావతి : ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 25, 925 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 184 మందికి కొవిడ
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 48 గంటల్లో తుఫాన్ ఉత్తర కోస్తాంధ్ర తీరంలో దాని ప్రభావం కనిపిస్తుందని పే�
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమ సలహాదారు, కంకణభట్టార్ శ్రీన
తిరుపతి : డాలర్ శేషాద్రి మరణం నా కుటుంబానికి తీరని లోటని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్ల�
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘన నివాళి అర్పించారు. విశాఖపట్నంలో నిన్న గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతి�
అమరావతి : ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చే�
అమరావతి : తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్ రక్షణ బృందంలోని చర్ల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళ సభ్యురాలిగా పనిచేస్తున్న సుశీల అలియాస్ కలుమా నందే సోమవారం జిల్లా పోలీసుల ఎదుట లొంగి�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉద్యోగులు చేపట్టబోయే పోరాటాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన సమావేశమ
అమరావతి : ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, ఇతర సమస్యలపై ఏపీ ఐక్యకార్యచరణ, ఏపీ ఐక్యకా�
అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వానలు పడుతుండడంతో వరదలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై పలుచోట్ల భారీగా �
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అకాల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూత�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 24 పంటలకు మద్దతు ధర అందజేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. దేశంలో అన్ని పంటలకు
అమరావతి: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో భక్తులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు దక్షిణ మాడవీధిలో క్యూలో నిలబడ్డ భక్తుల వైపు లారీ అదుపుతప్పి దూసుకురావడంతో భక్తుల కేకల�
అమరావతి : సామాజిక అసమానతలను, దురాచాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మిని వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఆదివారం ఫూలే వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఘన నివా�
అమరావతి : ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ప్రజలు కోలుకోక ముందే భారీ వర్షాలు పడుతుండడడంతో కడప, నెల్లూరు జిల్లా వాసులు కలవరపాటుకు గురవుతున్నారు. పలు చోట్ల ఎడతెరపి లేకుండా, మరికొన్న చోట్ల మోస్తరు వర్షాలు కుర