(Covid @ AP) విజయవాడ : రాష్ట్రంలో కరోనా కేసులు ఒకసారి పెరుగుతూ.. మరోసారి తగ్గుతూ కలవరపెడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 181 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు కరోనా కారణంగా ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్లో 20,74,217 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 14,457 మంది మరణించారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,57,749 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,011 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,06,51,512 నమూనాలను పరీక్షించారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..