అమరావతి : ఏపీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కడప జిల్లాలో పోలీసులు టీడీపీ, జనసేన నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. పలువురు ఇళ్ల ముందు పోలీసులు కాపలా కాశారు. రాజంపేటలో టీఎన్ఎస్ఎఫ్ ఏబీవీపీ కార్యకర్తలను కూ�
అమరావతి : ఏపీలో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైద్యసిబ్బంది 29,595 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ బారిన పడి కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు మృతి �
అమరావతి : యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా బుధవారం వర్సిటీ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఏపీ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన నిధులను ఏపీ స్టేట్ ఫైనాన�
అమరావతి : ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండివైఖరికి నిరసగా ఏపీ ఉద్యోగ ఐక్యకార్యచరణ సమితి నేతలు సమ్మె బాట పట్టనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు బుధ
తిరుమల : వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండ చరియలను, దెబ్బతిన రోడ్లను పరిశీలించడానికి , చేపట్టనున్న మరమ్మతుల విషయం చర్చించడానికి నేడు (బుధవారం) సాయంత్రం ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణుల బృందం తిరుమల కు రానుందని టీటీ
అమరావతి : ఏపీలో ప్రతి పథకానికి వైఎస్సార్ పేరును పెట్టి ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ పాలనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడా�
అమరావతి : పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మమకారం, తోబుట్టువుల సాంగత్యాన్ని వీడలేక ఆమె ఉరివేసుకుని ఆత్
అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టు అనుమతి ప్రకారమే పాదయాత్రను నిర్వహిస్తుండగా బుధవారం నెల్లూరు జ�
అమరావతి : ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 25, 925 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 184 మందికి కొవిడ
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 48 గంటల్లో తుఫాన్ ఉత్తర కోస్తాంధ్ర తీరంలో దాని ప్రభావం కనిపిస్తుందని పే�
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమ సలహాదారు, కంకణభట్టార్ శ్రీన
తిరుపతి : డాలర్ శేషాద్రి మరణం నా కుటుంబానికి తీరని లోటని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్ల�
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘన నివాళి అర్పించారు. విశాఖపట్నంలో నిన్న గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతి�
అమరావతి : ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చే�