న్యూఢిల్లీ: తనను చంపేందుకు కుట్ర జరుగుతున్నదని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తంచేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు మంగళవారం తనకు చాలా మంది ఫోన్ చే
సీఎం జగన్ను కలిసిన నీలం సాహ్ని| గుంటూర్ జిల్లాలోని తాడేపల్లిలోగల క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
అమరావతి : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి చెందింది. చిత్తూర్ గ్రామీణ మండలం సిద్దన్నగారి పల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని తురకపల్లె గ్రామానికి చెందిన మానస (15)గా పోలీసులు గుర్తించా
అమరావతి : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి నారాయణ రావుపై ఆయన 1,534 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే సాబ్జీ విజయం సాధించారు. ఎన్
అమరావతి : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 125 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ�
అమరావతి : తిరుపతిలో ఈ నెల 27న కిడ్నాప్కు గురైన ఆరేండ్ల బాలుడు శివమ్ కుమార్ సాహు ఆచూకీ లభించింది. శనివారం కిడ్నాపర్లు బాలుడిని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి ఆ
కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది.
అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 210 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 140 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు క�
శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బుధవారం ఏడోరోజు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం ఆలయంలో చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివప�
అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పరిరక్షణ కమిటీ చేస్తున్న ఉద్యమానికి సినీనటుడు చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ త్యాగాలకు గుర్తు అని ఆయన పేర్కొన్నారు. ఉక్క�
అమరావతి : ఏపీలో నగరపాలిక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నగరపాలిక, పురపాలికల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా అన్నిచోట�
అమరావతి : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరులపై దాడులు జరగడం హేయనీ
అమరావతి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. రెండురోజులు రాయదుర్గంలో ఉండవద్దని అధికారులు ఆయనకు సూచించారు. స్థానికంగా ఓటుహక్కు లేకపోవడంతో అధికారులు కాల