AP High Court | తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. సోమవారం జరి�
తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురిని తెలంగాణ హైకోర్టులో, ఇద్దరిని ఏపీ హైకోర్టులో నియమించారు. వీరంతా జ్యుడీషియల్ సర్వీస్లో ఉన్న న్యాయాధికారులే.
Ram Gopal Varma |టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హై�
హమాలీ బిడ్డ ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ఆర్థిక ఇబ్బందులు అధిగమించి, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.
ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మూడో కౌన్సెలింగ్ లో కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక ఓపెన్ క్యాటగిరీ సీటు ఖాళీగా ఉంచాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఏపీలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఈ నెల 22న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు మన్యం జగదీశ్, వెంక
AP High Court | వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగాం సురేశ్, అప్పిరె�