Sri Sailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శనివారం దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఆల
AP News | వైసీపీకి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రాజాపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మండలి �
Postal Ballot | పోస్టల్ బ్యాలెట్పై రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా ఫర్వాలేదని.. సంతకం ఉంటే చాలని.. అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలపై అధికార వైఎస్
ఏపీ టెట్, ఏపీ టీఆర్టీల షెడ్యూల్ను మార్చాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీచేసింది. రాత పరీక్ష తర్వాత ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని ఆదేశించింది. టెట్, టీఆర్టీ మధ్య �
హైదరాబాద్ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్ర భుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
రాజధాని ఫైల్స్ సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసుకునేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించామని చెప్పిన సెన్సార్ బోర్డు వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ స
Rajdhani Files | రాజధాని ఫైల్స్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమాను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
సంక్రాంతికి ఊరెళ్తున్నానని.. తనకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనపై 11 పెట్టారని, మరో కేసు కూడా పెట్టే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నా�
వన్యమృగాల దాడుల నుంచి భక్తులను కాపాడేందుకు తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారిలో ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, అటవీశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ బీజేపీ న
AP High Court | అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ముందస్తు బెయిల్ పిటీషన్పై విచారణనను ఏపీ హైకోర్టు( AP High Court ) రేపటికి వాయిదా వేసింది.