స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రిమాండ్ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ఆయన రిమాండ్ గురువారంతో ముగియడంతో సీఐ
Chandra Babu Naidu | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోరు గురువారం విచారణ జరిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవ
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో రెండు కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఏపీ హైకోర్టు తాత్కాలిక
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (AP High Court) కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు వారి పేర్లను సుప్రీంకోర్టు (Supreme court) కొలీజియం (Collegium) సిఫారసు చేసింది.
Chandrababu | టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ వరకు, ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులోనూ 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేస�
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సోమవారం ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నెల రోజులుగా జైలులోనే ఉన్న ఆయన బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్య
Chandrababu | స్కిల్డెవలప్మెంట్ స్కామ్లో (Skilla Scam) అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబాకు (Chandrababu) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High court) ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన మూడు ముందస్తు బ�
రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత గాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా జాతీయ రహదారి 65పై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జీ తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్�
Ap High Court | ఏపీ రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై గురువారం ఏపీ హైకోర్టు స్టే (AP High Court Stay ) ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదనేదీ తమ వద్ద పెండింగ్లో లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మరోసారి స్పష్టంచేసింది. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మ�
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించా