ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆక్షేపిస్తూ ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది.
Supreme Court | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, గజ్జల ఉమాశంకర్రెడ్డిలు
సెన్సార్ లేకుండా బిగ్బాస్ షో టీవీల్లో ప్రసారం అవుతూ అసభ్య, అశ్లీల అంశాలను చూపిస్తున్నారని 2019లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైతే.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి మూడేండ్లుగా తీరిక లేద�
సెన్సార్ లేకుండా బిగ్బాస్ షో టీవీల్లో ప్రసారం అవుతూ అసభ్య, అశ్లీల అంశాలను చూపిస్తున్నారని 2019లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైతే.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి మూడేండ్లుగా తీరిక లేద�
ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కీలక తీర్పునిచ్చింది. దీంతో ఈఓగా ఆయన నియామకానికి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోయాయి.
రౌడీషీట్ తెరవడంపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం అనుమతి లేకుండా వ్యక్తులపై నిఘా పెట్టడం, రౌడీషీట్ తెరవడం, రాత్రిపూట ఇళ్లలో సోదాలు నిర్వహించడం వంటివి చేయకూడదని...
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్పై కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా...
న్యూఢిల్లీ, జూలై 29: తండ్రిని కోల్పోయిన బిడ్డకు తల్లి మాత్రమే సంరక్షకురాలిగా ఉంటుందని, ఆ బిడ్డ ఇంటిపేరు నిర్ణయించే పూర్తి అధికారం ఆమెకే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. భర్త చనిపోయాక ఓ మహిళ మరో పెండ్లి చ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. కోర్టు విచారణకు కార్యదర్శి హాజరుకాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఏపీ హైకోర్టు స్టే విధిం�