ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. కోర్టు విచారణకు కార్యదర్శి హాజరుకాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఏపీ హైకోర్టు స్టే విధిం�
ఏపీలోని గ్రూప్-1 ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ హైకోర్టు శుభవార్త చెప్పింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరుపాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు ఇంటర్వ్యూ
కోర్టు ధిక్కరణ కింద గురువారం ఏపీకి చెందిన 8 మంది ఐఏఎస్లకు ఆ రాష్ట్ర హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అధికారులకు రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్లు ఆర్టికల్ 371 (డీ) కి విరుద్�
విశాఖపట్నంలో పేదల ప్లాట్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు భూముల కేటాయింపు ప్రక్రియను ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లుగా రిమాండ్లు విధించడం కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 167 సీఆర్పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న న్యాయవాది వాదనతో ఏపీ హైకోర్టు...