సోంపేటలోని శ్రీనివాస మహల్ థియేటర్ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తాసిల్దార్ ప్రకటించారు. అయితే తాసిల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ యజమాని శంకర్రావు హైకోర్టును...
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ అమలుపై ఏపీ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్ అ�
అమరావతి : ప్రభుత్వానికి జీతాలు తగ్గించే హక్కు ఉందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఏపీలో పీఆర్సీ జీవోలో సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ�
అమరావతి : ఏపీలో జగనన్న విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విద్యా దీవెన పథకం కింద చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్, రసుములను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్ట భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను కోర్టు ఈ రోజు కొట�
AP High Court | కృష్ణా జిల్లా కొండపల్లి చైర్మన్ ఎన్నికను బుధవారం జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ చేపట్టింది.
అమరావతి : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఏపీ క్యాబినేట్, అసెంబ్లీ సమావేశంలో బిల్లులను రద్దు చేస్తున్నట�
Ap High court heard ap special status | ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
అమరావతి : అమరావతి రాజధాని కేసుల విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 15(సోమవారం)నుంచి ప్రారంభించనున్నది. ఇందుకోసం త్రిసభ్య ధర్మాసనం కోర్టును ఏర్పాటు చేసింది. ఈ కోర్టులో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్�