అమరావతి : ఏపీలో జగనన్న విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విద్యా దీవెన పథకం కింద చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్, రసుములను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్ట భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను కోర్టు ఈ రోజు కొట�
AP High Court | కృష్ణా జిల్లా కొండపల్లి చైర్మన్ ఎన్నికను బుధవారం జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ చేపట్టింది.
అమరావతి : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఏపీ క్యాబినేట్, అసెంబ్లీ సమావేశంలో బిల్లులను రద్దు చేస్తున్నట�
Ap High court heard ap special status | ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
అమరావతి : అమరావతి రాజధాని కేసుల విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 15(సోమవారం)నుంచి ప్రారంభించనున్నది. ఇందుకోసం త్రిసభ్య ధర్మాసనం కోర్టును ఏర్పాటు చేసింది. ఈ కోర్టులో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్�
నోటిఫై చేసిన కేంద్ర న్యాయ శాఖ న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లలిత తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫై చేసింది. అలాగే రెండు హైకోర్టులకు �
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొత్తం 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూ�
ap high court serious about appointing members with a criminal history to the ttd board | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలిలో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై ఏపీ హైకోర్టు
AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఆయనతో ప్రమాణం చేయించారు.
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు | తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్