ఏపీకి చెందిన ఇద్దరు జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)కు కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపీవోగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్రావుకు ఓ కేసులో
ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆక్షేపిస్తూ ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది.
Supreme Court | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, గజ్జల ఉమాశంకర్రెడ్డిలు
సెన్సార్ లేకుండా బిగ్బాస్ షో టీవీల్లో ప్రసారం అవుతూ అసభ్య, అశ్లీల అంశాలను చూపిస్తున్నారని 2019లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైతే.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి మూడేండ్లుగా తీరిక లేద�
సెన్సార్ లేకుండా బిగ్బాస్ షో టీవీల్లో ప్రసారం అవుతూ అసభ్య, అశ్లీల అంశాలను చూపిస్తున్నారని 2019లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైతే.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి మూడేండ్లుగా తీరిక లేద�
ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కీలక తీర్పునిచ్చింది. దీంతో ఈఓగా ఆయన నియామకానికి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోయాయి.
రౌడీషీట్ తెరవడంపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం అనుమతి లేకుండా వ్యక్తులపై నిఘా పెట్టడం, రౌడీషీట్ తెరవడం, రాత్రిపూట ఇళ్లలో సోదాలు నిర్వహించడం వంటివి చేయకూడదని...
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్పై కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా...
న్యూఢిల్లీ, జూలై 29: తండ్రిని కోల్పోయిన బిడ్డకు తల్లి మాత్రమే సంరక్షకురాలిగా ఉంటుందని, ఆ బిడ్డ ఇంటిపేరు నిర్ణయించే పూర్తి అధికారం ఆమెకే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. భర్త చనిపోయాక ఓ మహిళ మరో పెండ్లి చ�