అమరావతి : గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని నూజెండ్ల మండలం అన్నవరంలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను సేవించింది. ఈ సంఘటనలో తల్లి సౌందర్యతో పాటు ఓ చిన్నారి మృతి చెందగ
అమరావతి: ప్రేమించిపెళ్లి చేసుకున్న సోదరిపై ఆమె సోదరుడు దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ వద్ద అతను తన సోదరిపై కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెల�
అమరావతి : కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుండాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో శాంతమ్మ అనే మహిళా మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని తిరుపతిల�
అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదంలో రోగులకు పెను ప్రమాదం తప్పింది. దవాఖానలోని స్టోర్ రూంలో ఈ రోజు షార్ట్ సర్య్యూట్తో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈతకు వెళ్లి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థుల మృతదేహాలు ఈ రోజు లభ్యమయ్యాయి. చరణ్, బాలయేసు, అజయ్, సన్నీ మృతదేహాలు లభ్యం కాగా రాకేశ్ అనే విద�
అమరావతి : విజయవాడలోని దుర్గమ్మ సన్నిధిలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. నిన్న అమ్మవారి దర్శనానికి వచ్చిన సదరు కుటుం�
అమరావతి : కృష్ణా జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ముదినేపల్లి మండలం చేవూరుపాలెం సెంటర్లో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సం�
అమరావతి: గుంటూరు జిల్లా గురజాల మండలంలో గుర్తు తెలియని దుండగుడు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంటి వద్దకు వచ్చ�
అమరావతి : గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మంగళగిరి కొప్పురావు కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఇంట్లో భారీగా మంటలు చెలరేగడంతో మంటల్లో చిక్కుకుని వ్యక్తి సజీవహదనమయ్యాడు . సంఘటన �
అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి కోర్టు సమీపంలో ఓ లెక్చరర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంబేద్కర్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్న తాళ్లూరి జక్కరయ్య (50) అప్పుల బాధ�
అమరావతి : కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై అబ్బాస్ అనే యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక ఈ విషయాన్ని ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చే�
అమరావతి : విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విశాఖ ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం ఉదయం అతివేగంగా వస్తున్న రెండు ద్విచ
అమరావతి : అనంతపురం జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఏడాది బాలుడిని మతిస్థిమితం లేని అతడి పెద్దమ్మ నీటి తొట్టెలో వేయడంతో ఆ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది . కణేకల్�
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఢీకొన్న వాహనంలోనే ఉన్న ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి వృద్ధుడిని ఆస్పత్రికి తరలించకుండా అక్కడి నుంచి తప్పుకున్న వైనం అనంతపురంలో చోటు చేసుకు�
అమరావతి : విశాఖ జిల్లా మారికవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో దారుణం చోటు చేసుకుంది. బట్టలు కుట్టడం ఆలస్యమైందని టైలర్ బొడ్డు లిమా(60)పై ఆరుగురు యువకుల దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్య�