అమరావతి : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలోని పెద్ద పంజాని మండలం పెనుగొలకల గ్రామంలో విషాదం నింపింది. అడవిలో కట్టెల సేకరణకు వెళ్లిన బంగారప్ప(45) అనే వ్యక్తిపై ఏనుగ
అమరావతి : ఏపీలో సంచలనం కలిగించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును పెంచుతోంది. ఈ కేసులో నిందితుడిగా శివ శంకర్రెడ్డికి నార్కో పరీక్షలు చేయించేందుకు సీబీఐ ఈరోజు (మంగళవారం) సీబీఐ పులివెంద�
అమరావతి : తమ పిల్లలకు మంచి బుద్దులు నేర్పడానికి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు వికటిస్తున్నాయి. చదువుకోవాలని మందలించినందుకు పురుగుల మందు తాగిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతి చెందిన సం�
అమరావతి: నివాస స్థలాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్, సిబ్బంది అక్రమంగా కూల్చివేయడం పట్ల ఓ వృద్ధ పూజారి మనస్థాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సంత మార్కెట్ వద్ద శని�
అమరావతి : ఏపీలో పలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డిగ్యాంగ్ ముఠాలోని ముగ్గురు సభ్యులతో పాటు వారికి సహకరిస్తున్న మరో సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి అరెస్టు వివరాలను �
అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నక్కలంపేట బైపాస్ వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బైపాస్ వద్ద సర్వీస్ రోడ్డులో ఇసుక టిప్పర్ ద్విచక్రవాహానాన్ని ఢీకొట్�
అమరావతి : ఏపీలో మద్యం బాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్పై దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా మచిలిపట్నంలో చోటు చేసుకుంది. కృష�
అమరావతి : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంజాయి తరలిస్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పశ్చిమగోదావరికి చెందిన గో�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనను మరచిపోకముందే మరో రెండు సంఘటనలు జరగడం ప్రయాణికుల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక
అమరావతి : చిత్తూరు జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందగా మరొకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కంభంవారిపల్లె మండలంలోని గోకరకాలువ గ్రామ పంచాయతీ తుమ్మలవాండ్లపల్లెకు సమీపంల�
అమరావతి : విజయవాడ జీఎస్టీ సూపరింటెండెంట్ జాన్మోషిష్ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. సకాలంలో పన్నులు చెల్లించని సంస్థల నుంచి కొంతకాలంగా ఆయన డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. పన్నులు చెల్లించన
అమరావతి : విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. మెంటాడ మండలం చింతాడవలస గ్రామానికి చెందిన వారు కిండం అగ్రహారంలో వ
అమరావతి : విడాకుల కేసు వ్యవహారంలో కోర్టుకు వచ్చిన భార్య, అత్త,మామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. గుంటూరులోని గురజాలలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగార్జున 2017లో ల