అమరావతి : విజయవాడలో నిన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక సంఘటనపై నిందితుడు, టీడీపీ నాయకుడు వినోద్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్నిరోజులుగా తనను వేధిస్తుండడంతోనే తాను ఆత్మహత్య చేస�
అమరావతి: భార్యమృతి చెందగా, రాత్రికిరాత్రే భర్త ఆమె దహన సంస్కారాలు పూర్తి చేసేశాడు. దీంతో ఆమె మృతి అనుమానస్పదంగా మారింది. కడపజిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నేలటూరులో గ్రామంలో దారుణం జరిగింది. నాగలక్ష్మ�
అమరావతి : మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులోనే భర్తను దారుణంగా హత్య చేసిన భార్య వైనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో చోటు చేసుకుంది
అమరావతి : రోడ్డుప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషాదఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది . అనకాపల్లి ఉమ్మలాడ కూడలిలో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న బుచ్�
అమరావతి : కర్నూలు జిల్లా కౌతాలం మండలం కామవరంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలోఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప, ఈరన్న అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేడకోడవళ్లతో నరికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామం
అమరావతి : సరదా కోసం నీటి గుంతలో దిగిన ఇద్దరు విద్యార్థులకు ఈత రాక ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇండ్ల దినేష
అమరావతి : విజయనగరం జిల్లా కెంకాడ మండలం నాతవలస జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన 40 మంది భక్తులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుమలకు వెళ్తుండగా జాతీ�
అమరావతి : విజయవాడ సమీపoలోని తుమ్మల పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. తుమ్మలపాలెం క్రాస్ రోడ్డు వద్ద కారును తప్పించబోయిన లారీని వెనుక నుంచి వస్తున్న ఎంవీఆర్
అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది . భార్య వసుంధర, భర్త రవీచందర్లో మధ్య తలెత్తిన ఘర్షణలో భర్తను హత్య చేసింది భార్య. భర్త తలను నరికి నేరుగా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో లొంగ�
అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పంలో ఆస్పత్రి భవనం పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి (30) అనే యువకుడు నిన్న రాత్రి కుటుంబ కలహాలతో పురుగు�
అమరావతి : కడప కలెక్టరేట్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు కొంత సేపు బెదిరిపోయారు. మురళీకృష్ణ అనే వ్యక్తి కలెక్టరేట్లో కత్తితో చొరబడి కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేశాడు
అమరావతి : మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో వైసీపీ చెందిన కౌన్సిలర్ ఒకరు మీసేవా నిర్వాహకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా నర్సిపట్నంలో చోటు చేసుకుంది. మీసేవా నిర్వాహకుడు విజయ్ ప�
అమరావతి : ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొన్న సంఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డ సంఘటన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు జంక్షన్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది �
అమరావతి : విశాఖ జిల్లా జీకే వీధి మండలం బూదరాళ్ల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెదవలస నుంచి కొయ్యూరు రహదారిలో జీపు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనల�
అమరావతి : ఏపీలో ప్రతిపక్షాలకు చెందిన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు, శ్రేణులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద�