అమరావతి : గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మంగళగిరి కొప్పురావు కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఇంట్లో భారీగా మంటలు చెలరేగడంతో మంటల్లో చిక్కుకుని వ్యక్తి సజీవహదనమయ్యాడు .
సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై సిబ్బంది ఆరా తీస్తున్నారు.