అమరావతి : వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య చాలా దురదృష్టకరం. ఆ హత్యకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్, మాచర్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పా�
అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరులోని భావననగర్ కాలనీలో దారుణం జరిగింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది.
అమరావతి : ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఏపీ లో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. విజయవాడలో ఉదయం నుంచి కురుస్తున్న వ�
అమరావతి : ఏపీలో ప్రతిపక్షాలకు చెందిన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు, శ్రేణులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద�
అమరావతి : గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని నూజెండ్ల మండలం అన్నవరంలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను సేవించింది. ఈ సంఘటనలో తల్లి సౌందర్యతో పాటు ఓ చిన్నారి మృతి చెందగ
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెం�
అమరావతి: గుంటూరు జిల్లా గురజాల మండలంలో గుర్తు తెలియని దుండగుడు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంటి వద్దకు వచ్చ�
అమరావతి : గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మంగళగిరి కొప్పురావు కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఇంట్లో భారీగా మంటలు చెలరేగడంతో మంటల్లో చిక్కుకుని వ్యక్తి సజీవహదనమయ్యాడు . సంఘటన �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకరికి, ప్రకాశం జిల్లాలో ముగ్గురికి కొత్త వేరియంట్ను గుర్తించారు యూఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దర
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నల్గురు కోసం గాలిస్తున్నారు. రెండురో
అమరావతి: ఏపీలోని గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదుట రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ�
అమరావతి : గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనను మరచిపోకముందే మరో రెండు సంఘటనలు జరగడం ప్రయాణికుల