మెహిదీపట్నం : అన్నతో గొడవ పడ్డ ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన భార్య ఇరుగుపొరుగు వారిని కేకలు వేసి పిలిచింది. వారెవ్వరూ స్పందించక పోవడంతో 100 డయల్కు కాల్
అమరావతి: గంజాయి, గుట్కా ల వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక టీమ్ తో పర్యవేక్షిస్తున్నామని, నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అబ్దుల్ హఫీజ్. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ
బన్సీలాల్పేట్ : గుండెపోటు రావడంతో అతిపిన్న వయస్సులోనే ఓ వైద్యుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా నిజాంపేటకు చెందిన డాక్టర్ పూర్ణచంద్ర (28) బుధవారం చాతిలో నొప్పిగా ఉందని, గాంధీ దవాఖానకు వచ్చి, గ్యాస్ రిలీజ్�
మన్సూరాబాద్ : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ అశోక్రెడ్డి
ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ కావాలనేది ఆమె కల. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగింది. వైసీపీ అభ్యర్థిగా స్థానిక సంస్థల ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టింది.