Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కాంపౌండ్ నుంచి వ్యూహం (Vyooham) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవి. మొదటి భాగం వ్యూహం.. రెండో భాగం శపథం. వ్యూహం డిసెంబర్ 29న ప్రేక�
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతు రాజ్యం తెస్తానని చెప్పి, ఏపీని రైతుల్లేని రాష్ట్రంగా మార్చిపారేశారని లేఖలో విమర్శించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ యేడాది వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ భేటీ అయ్యారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయ�
ఏపీలోని కొందరు ఐఏఎస్ల పోస్టుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. పరీక్షల వ్యవహారంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనల వల్ల విద్యార్థుకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. పదో తరగతి