ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ భేటీ అయ్యారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయ�
ఏపీలోని కొందరు ఐఏఎస్ల పోస్టుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. పరీక్షల వ్యవహారంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనల వల్ల విద్యార్థుకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. పదో తరగతి
ఇంజినీరింగ్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. దిశ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహ�
ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. తన వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు ప్రతిపక్షం నుంచి కౌంటర్లు ప్రారంభమయ్యాయి. తమ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. పచ్చ మీడియా ఎంత చేసినా చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల్ల, ఇది రాసి పెట్టుకోండి అని...