అమరావతి : ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అనంతపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ రెండున్నర ఏండ్ల అధికా�
AP CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను దిగజార్చుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో జగన్ కాలికి స్వల్ప గాయమైంది. సాయంత్రానికి కూడా సీఎం కాలు నొప్పి తగ్గకపోవడంతో విశ�
అమరావతి : కృష్ణానది జలాల నీటి వినియోగం వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తుందని ఆరోపించారు. ఈ విషయమై జల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలపై ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన మంత్రవర్గ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తెలంగాణలో
MSR passes away: తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ కురువృద్దుడు ఎం సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్ ) మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీ
అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ నుంచి టీకా ఉత్సవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దాని కోసం 25 లక్షల కోవిడ్ టీకా డోసులను తమకు ఇవ్వాలంటూ ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం�
రాష్ట్ర ప్రగతికి జగన్ చేసిందేమిటి|
రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ఏం చేశారని ఆయన వైఎస్సార్సీపీకి ఓటేయాలని ....
అమరావతి: చత్తీస్ఘడ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ జవాన్లు ఉన్నారు. బీజాపూర్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఆ ఇద�
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన నూతన విమానాశ్రయానికి విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటించ�