హీరో శర్వానంద్ కెరీర్లో తొలి పానిండియా సినిమాకు రంగం సిద్ధమైంది. సంపత్నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
క్వాంటిటీ కన్నా.. క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. దీనివల్ల సినిమాల సంఖ్య తగ్గుతున్నా.. మంచి పాత్రలు ఆమె పరమవుతున్నాయి. రీసెంట్గా ‘రిటర్న్ ఆఫ్ది డ్రాగన్'లో అద్
‘ప్రయత్నిస్తే కచ్ఛితంగా జరుగుతుంది అనే పాయింట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి, దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమకు మ�
‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే ‘డ్రాగన్'. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనేవుంటారు. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నా ‘లవ్
బ్లాక్బస్టర్ ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, �
‘ఈ టీజర్ చూసినప్పుడు నా పదేళ్ల జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాను. ఇన్నేళ్లలో నా ఫేవరేట్ మూవీ ఇది. నేను పోషించిన సుబ్బు పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన
మలయాళ అగ్ర నటుడు సురేశ్గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(జె.ఎస్.కె). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకుడు.
Onam Celebrations | కేరళ ప్రజలు నేడు ఓనం పండుగను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మలయాళీ క్యాలెండర్లోని మొదటి నెలయిన చింగం మాసంలో ఓనమ్ పండుగా వస్తుంది. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ�
అనుపమా పరమేశ్వరన్ స్పీడ్ మామూలుగా లేదు. ‘టిల్లూ స్కేర్'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం షూటింగ్ల్లో బిజీబిజీ. ఈ అందాలభామ చేతిలో ప్రస్తుతానికి ఆరు సినిమాలున్నాయి. వచ్చే ఏడాద�