అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డ్ అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘జానకి’ అనే పేరును మార్చ�
జన్మతహా మలయాళీ అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ఆమె.. తన తాజా మలయాళ సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రమోషన్స్లో మాట్లాడింది.
Anupama Parameswaran | సొగసైన అందంతో కుర్రాళ్ల హృదయాలని దోచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ప్రధానంగా తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తోంది. 18 ఫిబ్రవరి 1996 న కేరళలోని ఇరింజలకుడాలో జన్మించిన అన�
హీరో శర్వానంద్ కెరీర్లో తొలి పానిండియా సినిమాకు రంగం సిద్ధమైంది. సంపత్నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
క్వాంటిటీ కన్నా.. క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. దీనివల్ల సినిమాల సంఖ్య తగ్గుతున్నా.. మంచి పాత్రలు ఆమె పరమవుతున్నాయి. రీసెంట్గా ‘రిటర్న్ ఆఫ్ది డ్రాగన్'లో అద్
‘ప్రయత్నిస్తే కచ్ఛితంగా జరుగుతుంది అనే పాయింట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి, దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమకు మ�
‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే ‘డ్రాగన్'. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనేవుంటారు. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నా ‘లవ్
బ్లాక్బస్టర్ ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, �
‘ఈ టీజర్ చూసినప్పుడు నా పదేళ్ల జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాను. ఇన్నేళ్లలో నా ఫేవరేట్ మూవీ ఇది. నేను పోషించిన సుబ్బు పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన