సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నటి అనుపమ పరమేశ్వరన్ కేరళ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఓ ఇన్స్టా ప్రొఫైల్ కొన్న�
జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే ‘కిష్కింధపురి’ రూపంలో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారామె. వచ్చే ఫిబ్రవరికి అనుపమకు 30ఏళ్లు నిండుతాయి
‘ ‘బైసన్' నాకెంతో ప్రత్యేకమైన సినిమా. మా నాన్న విక్రమ్ నేపథ్యం లేకుండా వచ్చి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. కానీ నేను అలా కాదు. విక్రమ్ కొడుకుగా నాకు అన్నీ సులభంగా అందాయి. కానీ ఆయనలా అందరి ప్రేమను సంపాదించ�
Anupama Parameswaran | టాలెంటెడ్ మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తమిళ సినిమాల్లో బిజీగా మారింది. ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దం పూర్తి చేసుకున్న అనుపమ, తెలుగు, తమిళ, మలయాళ �
Anupama Parameswaran | అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీల ‘కిష్కింధకాండ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.
జీవితం తాలూకు అనిశ్చితిని ఊహించలేమని, అందుకే స్నేహంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని, విభేదాలను మనసులో పెట్టుకుంటే చివరకు అంతులేని ఆవేదన మిగులుతుందని తాత్విక ధోరణిలో మాట్లాడింది అగ్ర కథానాయిక అనుపమ పర�
‘భయపెట్టడం ఓ కళ. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని తప్పకుండా భయపెడతాం. ఒక మంచి దృశ్యం, శబ్దంతో కూడిన అనుభూతితోపాటు ఒక గొప్ప కథ చూశామని సంతృప్తి ఈ సినిమాతో ప్రేక్షకులకు కలుగుతుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ లీనమై
Kishkindhapuri | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’ . హారర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టీజర్ రూపంలోనే మంచి బజ్ క్రియేట్ అయింది.