హీరోయిన్ల మధ్య వృత్తిపరమైన పోటీ సహజం. వ్యక్తిగతంగా కూడా వారిమధ్య ఈర్ష్యాద్వేషాలుంటాయని కొందరు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే.. స్నేహబంధాలు కూడా తమలో బలంగా ఉంటాయని నిరూపించిన నాయికలు కూడా కొందరున్నారు. వారిలో
1960 దశకం ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోగి’. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్నంది దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్య
నటుడిగా, దర్శకుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు తరుణ్భాస్కర్. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’. నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధ�
Bhogi | టాలీవుడ్లో వరుస ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం భోగి. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రబృందం ఈరోజు విడుదల
Anupama - Dhruv | మలయాళ భామగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తెలుగు–తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన వార్తలు �
సినిమాల ఎంపికలో అనుపమ పరమేశ్వరన్ తన ప్రాధాన్యతలను మార్చుకుంది. కొత్తదనం కలబోసిన కథల్ని ఎంచుకుంటూ పాత్రలపరంగా ప్రయోగాలకు సిద్ధమంటున్నది. తెలుగులో ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’. నరేష్ �
శర్వానంద్ కథానాయకుడిగా తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ ‘భోగి’. సంపత్నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ
‘అందంగా కనిపించేందుకు రకరకాల దుస్తులు ధరిస్తుంటాం. ఎన్ని రకాల దుస్తులు ధరించినా.. చీర ఇచ్చే అందం మరేవీ ఇవ్వలేవు’ అని ఖరాఖండీగా చెప్పేసింది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. రీసెంట్గా చీరకట్టులో అందంగా నవ
ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో అగ్ర కథానాయికలు ఏడాదికి రెండుమూడు చిత్రాలు చేయడమే కష్టమైపోతున్నది. అలాంటిది ఒకే క్యాలెండర్ ఇయర్లో ఏడు చిత్రాలు చేసిన దక్షిణాది నాయికగా అనుపమ పరమేశ్వరన్ కొత్త ఫీట్ను సాధి�
Lockdown | అనుపమ పరమేశ్వరన్ నటించిన తమిళ చిత్రం లాక్డౌన్ (Lockdown). ఏఆర్ జీవా డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2024 జూన్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడ్డది.
సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నటి అనుపమ పరమేశ్వరన్ కేరళ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఓ ఇన్స్టా ప్రొఫైల్ కొన్న�
జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే ‘కిష్కింధపురి’ రూపంలో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారామె. వచ్చే ఫిబ్రవరికి అనుపమకు 30ఏళ్లు నిండుతాయి