కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్లో కెమికల్ వేయడానికి గ్రౌటింగ్ ప్రిపరేషన్ పనులు కొనసాగుతున్నాయి. బరాజ్లో కొన్ని నెలల క్రితం ఏర్పడిన నీటి బుడగల గుంతలకు పూడ్చడం కోసం హిమాచల్ప్రదేశ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం (సరస్వతీ) బరాజ్లో ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేదని ఆ బరాజ్ ఈఈ యాదగిరి తెలిపారు. చిన్నచిన్న లోపాలను మరమ్మతులతో సరిదిద్దవచ్చని సూచించారు. బరాజ్ సీపేజ్ల మరమ్మతు పన�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం (సరస్వతి) బరాజ్ను సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డైరెక్టర్ల బృందం గురువారం సాయంత్రం పరిశీలించింది. సోషల్ మీడియాలో అన్నారం బరాజ్పై జరుగుతున్న ప్రచారం నేపథ్�
Annaram | అన్నారం బ్యారేజీపై మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాదగిరి పేర్కొన్నారు. బ్యారేజీలో ఎలాంటి బుంగ ఏర్పడలేదని.. సహజంగా పర్బియేబుల్ ఫౌండేషన్లో వ
Kaleshwaram | కాళేశ్వరం దగ్గర గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్నది. ఎగువన కురిసిన వర్షాల వల్ల కాళేశ్వరంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద నదీ ప్రవాహం ఎక్కువవుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) వరద (Floods) పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
లక్ష్మి (కన్నెపల్లి) పంపుహౌస్లో ఐదో మోటర్ను బుధవారం ఆన్ చేశారు. 15 రోజుల నుంచి 1వ, 2వ, 3వ, 4వ మోటర్లను ఆన్ చేసి నీరు తరలిస్తుండగా బుధవారం సాయంత్రం 5వ మోటర్ను ఆన్ చేసి 45 నిమిషాలు నడిపి అన్నారం(సరస్వతి) బరాజ్�