కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్లో టెస్టింగ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బరాజ్లోని గేట్ల వద్ద ఉన్న ఇసుకను తీసి టెస్టింగ్ పనులు నిర్వహించాలని గతంలోనే ఎన్డీఎస్ఏ అధికారులను ఆదేశి�
అది మార్చి 30. ఉదయం 8 గంటలు. ఉమ్మడి ఏలుబడిలో ఎగువ మానేరు పరిరక్షణ కోసం పోరాటం చేసిన వారిలో ఒకరైన గూడూరు చీటీ వెంకటనర్సింగారావు, నేను మేడిగడ్డ చూసేందుకు బయలుదేరాం. అల్వాల్ టు లక్ష్మి బ్యారేజ్. 270 కిలోమీటర్ల ద
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్లలోని సమస్యలను గుర్తించి, పునరుద్ధరణ చర్యలను సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నియమించిన నిపుణుల కమిటీ మరోసారి రాష్ర్టానికి వచ్చి�
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్ను వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలాచేసి, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించే కుట్రలు తీవ్రతరమయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్కు సంబంధించి ఇరిగేషన్ అధికారులు స్టడీ టూర్ కోసం మహారాష్ట్రలోని పుణెకు వెళ్లారు. మోడల్ స్టడీస్లో భాగంగా ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్ నుంచి గురువారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ బరాజ్లోని 6వ బ్లాక్లో ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతుండగా అన్నారం బరాజ్ నుంచి నీరు విడుదల �
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం (సరస్వతి) బరాజ్లో నీటి నిల్వ.. ఇన్వెస్టిగేషన్ పనులకు ఆటంకంగా మారింది. బరాజ్లోని నీటిని బయటికి పంపితేనే ఏజెన్సీ సంస్థ పార్సన్ ఇన్వెస్టిగేషన్ పనులను ప్రారంభిం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బరాజ్లో ఏర్పడిన చిన్న చిన్న సీపేజ్లకు నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ట్రీట్మెంట్ పూర్తి చేసింది. పది రోజులుగా సీపేజ్లకు కెమికల్ గ్రౌటింగ్ కొనసాగించిన నిపుణులు సోమ�