Yacharam | ఆలయ తాళాలు పగుల గొట్టి ఆలయంలో ఉన్న హుండీతో పాటు విలువైన వస్తువులను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్�
Salabatpur Temple | మద్నూర్ మండలంలో ప్రసిద్దిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబాత్ పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ. 70 కోట్ల నిధులను మంజూరు చేసింది.
మండలంలోని ఎత్తం గ్రామ శివారులోని ఎత్తం గట్టుపై వెలిసిన రామలింగేశ్వరస్వా మి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఏటా సంక్రాంతి సందర్భంగా రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహిస్తారు.
ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి.
మూడు రాష్ర్టాల భక్తుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు నెరవేర్చే పుణ్యక్షేత్రం, దక్షిణ ముఖ హనుమాన్ మందిరంగా ప్రసిద్ధి చెందింది సలాబత్పూర్ అంజనేయస్వామి ఆలయం. మూడు రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల
తుంగతుర్తి గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని మామిడాల గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మామ�
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు కావలి అశోక్ మంత్రి నిరంజన్రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్నాడు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్రెడ్డి భారీ మెజారిట
గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహరాజ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్య�
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమని, ఈ క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు, రానున్న రోజుల
ఎంజీకేఎల్ఐ సాగునీరు వచ్చాక గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని పం ట పొలాలతో సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మంత్రి పల�
శివనామ స్మరణతో మక్తల్ పట్టణం మార్మోగింది. 23వ మహా శివపూజ కార్యక్రమం గురువారం ఉదయం గంగాపూజతో ప్రారంభమైంది. ఉద యం 7:40 గంటలకు పడమటి ఆంజనేయస్వామి ఆల యం నుంచి మల్లికార్జున ఆలయం వరకు కలశపూజ కను ల పండువగా నిర్వహిం